Monday, 27 July 2026 12:58:42 PM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

మృతి చెందిన చిన్నారుల కుటుంబీకులను పరామర్శించిన ఎమ్మెల్యే

చిన్నారుల మృతి చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

Date : 07 June 2025 03:29 PM Views : 616

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : వి.కోట ఫేమస్ టీవీ న్యూస్ : చిత్తూరు జిల్లా,వి.కోట మండలం కృష్ణాపురం పంచాయతీ మోట్లపల్లికి చెందిన ముగ్గురు యువకులు మూడ్రోజుల క్రితం చెరువులో ఈతకు వెళ్లి మృతి చెందిన విషయం తెలిసిందే... దీంతో స్థానిక ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి మండల టీడీపీ నాయకులతో కలసి శనివారం మోట్లపల్లిలో బాధిత కుటుంబీకులను కలసి పరామర్శించారు. ఈ సందర్బంగా సంఘటన జరిగిన తీరును మృతుల కుటుంబీకులు వివరించి తమ గోడు వెల్లబోసుకున్నారు. ఒకే కుటుంబానికి ముగ్గురు చిన్నారుల మృతి తనను కలచి వేసిందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. విధి రాతను ఎవరు తప్పించలేమని ధైర్యంగా ఉండాలని వారిని ఓదార్చారు. పుత్ర శోకాన్ని కలిగించే ఇలాంటి సంఘటనలను గుర్తించి పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తతో పాటు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబీకులకు అండగా ఉంటామని వారిలో భరోసా నింపారు. ఈ పరామర్శ కార్యక్రమలో నాయకులు రంగనాథ్, రాంబాబు, ఈశ్వర్ గౌడ్, ధీరజ్, శబరీష్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :