Sunday, 26 July 2026 06:22:35 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అనస్థీషియా కార్యవర్గం ఎన్నిక

Date : 23 June 2024 08:30 PM Views : 772

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ఆదివారము: తిరుపతిలో హోటల్ స్టార్లెట్ సూట్స్ నందు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అనస్థీషియా ( ఐ ఎస్ ఏ) రాష్టస్థ్రాయి సమావేశము జరిగినది. ఈ కార్యక్రమంలో ఐ ఎస్ ఏ రాష్ర్ట అద్యక్షులు డా.తారక ప్రసాద్,సెక్రటరీ డా అచ్యుత్ రామయ్య, ట్రెజరర్ శ్రీనివాస్ , ప్రెసిడెంట్ ఎలెక్ట్ డా. శ్రీనివాసరావు సూరి శెట్టి, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డా రాధ , సెక్రటరీ డా ప్రదీప్ మరియు ఐ ఎస్ ఏ జాతీయ పూర్వ అద్యక్షులు డా కామేశ్వర రావు, డా భీమేష్, డా కిరణ్,డా మోహన్ భాస్కర్,డా వేణు గోపాల్,డా ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఐ ఎస్ ఏ 2024-27 రాష్ట్ర సెక్రటరీ గా మదర్ హాస్పిటల్ చైర్మన్ డా.మదన్ ఎన్నిక అయ్యారు. ఐ ఎస్ ఏ 2024-27 రాష్ట్ర కోశాధికారి డా.శ్రీనివాస్ సూరి నేని,అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎస్వీ వైద్య కళాశాల ఎన్నిక అయ్యారు. ఈ సందర్భంగా ప్రతి యూనిట్ ఎక్సిక్యూటివ్ లు పాల్గొన్నారు. 2024, సెప్టెంబర్ లో తిరుపతి ఎస్ వి వైద్య కళాశాలలో జరగబోయే రాష్ట్ర స్థాయి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అనస్థీషియా( ఐ ఎస్ ఎ) కాన్ఫరెన్స్ గురించి మరియు కాన్ఫరెన్స్ బ్రోచర్ విడుదలచేయటము జరిగినది. దాదాపు 500 మంది డాక్టర్లు పాల్గొనే అవకాశం ఉందని ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: