Sunday, 26 July 2026 03:25:01 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ప్రజా శ్రేయస్సు ముఖ్యం మండల పార్టీ అధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డి

Date : 21 September 2025 07:25 PM Views : 765

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : ప్రజల సౌకర్యమే అంతిమ లక్ష్యమని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ నందు ఆక్రమణ కారణంగా గత 40 సంవత్సరాలుగా పరిష్కారం కానీ సమస్యను సంబంధిత అధికారులతో కలిసి పరిష్కరించారు. ఆక్రమణల నేపథ్యంలో క్రితం తెలుగుదేశం జెండా తొలగిస్తున్న వైసిపి వారిని అడ్డుకున గువ్వల రమేష్ రెడ్డి అరెస్టు చేసి జైలుకు పంపిన సంగతి విధితమే. ఇప్పుడు కాలువల ఆక్రమణలపైన వైయస్సార్ విగ్రహం ఉన్న వాటిని తొలగించకుండా ప్రత్యాన్మయం చూపి కాలువను ఏర్పాటు చేస్తున్న రమేష్ రెడ్డి సేవలను ప్రజలు హర్షించారు.రాజకాలవ ఆక్రమణ కారణంగా ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల భారీ వర్షాలు పడి ప్రజలకు కాలనీవాసులకు జూనియర్ కళాశాల విద్యార్థులకు ఇబ్బందులు పడడంతో ఆయన స్వయంగా ఆక్రమణ విషయం పరిశీలించి వాటిని తొలగించాలని సంబంధిత అధికారులకు సూచించారు.నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆక్రమణలను తొలగించి ప్రజా సౌకర్యం కల్పించాలని కోరారు. క్షేత్రస్థాయిలో ఆక్రమణలు పరిశీలించి సంబంధిత వారితో మాట్లాడి ప్రజా సౌకర్యం కోసం సహకరించాలని కోరారు. దీనిపై ఆక్రమణ దారులు కూడా సానుకూలంగా స్పందించారు.ఆక్రమణ విషయంపై ప్రజా సౌకర్యం కల్పిస్తున్న నాయకుల పనితీరుపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: