Famous TV - ఆంధ్రప్రదేశ్ / : జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్బంగా జిల్లా గ్రంథాలయ సంస్థ, శ్రీ శ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమమం లో గ్లోబల్ విజ్ఞాన సేవాసంస్థ అధ్యక్షుడు డా.జి.యస్ .ప్రసాద్ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో 42 సంవత్సరాలు గ్రంథాలయ అసిస్టెంట్ గా తన సేవలందించిన శ్రీ వి.షణ్ముగం ని ఘనంగా సత్కరించారు.డా.రాసాని గారు మాట్లాడుతూ శ్రీ షణ్ముగం "నడిచే గ్రంథాలయం" అని కొనియాడారు. ఈ సన్మాన కార్యక్రమం లో డా.వి.ఆర్.రాసాని, శ్రీ సాకం నాగరాజు, శ్రీ అరవ గోపాల్, శ్రీమతి నైనారు మధుబాల, శ్రీ కొత్వాల్ అమరేంద్ర, శ్రీమతి హేమమాలిని, శ్రీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు..
Admin
Famous TV