Sunday, 26 July 2026 04:11:01 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

సంతృప్తి చెందేలా రేషన్ పంపిణీ జరగాలి

రేషన్ అందలేదన్న మాట ఎక్కడా రాకూడదు : అరుణ్ కుమార్

Date : 29 November 2023 05:37 PM Views : 644

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తిరుపతి, నవంబర్ 29: ఆహార భద్రత చట్టాన్ని గౌవరిస్తూ కార్డు దారులకు రేషన్ పంపిణీ సకాలంలో జరిగేలా చూడాల్సిన బాధ్యత మనపై వుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ ఆదేశించారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో జిల్లాలోని తహసిల్దార్లతో , పౌరసరఫరాల శాఖ అధికారులతో జెసి డి కె బాలాజీ తో కలసి సమీక్ష నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రేషన్ సకాలంలో అందించాలని, పారదర్శకత వుండాలని అన్నారు. గౌ. ముఖ్యమంత్రి స్వయంగా రేషన్ కష్టాలు చూసిన మేరకు 2020 సంవత్సరం నుండి రేషన్ పంపిణీ లబ్దిదారులకు దగ్గరగా అందాలని మొబైల్ డిస్పెన్స్ వాహనాలు ప్రవేశ పెట్టడం జరిగిందని అన్నారు. రానున్న డిసెంబర్ నుండి పగద్భందీగా రేషన్ సరఫరాకు కోసం వాలింటర్ లకు ఎం డి యు వాహనాల ద్వారా పంపిణీ ప్రదేశాల వివరాలు పంపాలని , పంపిణీ రోజు తప్పనిసరి వాలింటర్ దగ్గరుండి భాద్యతగా పారదర్శకంగా సరఫరా జరిగేలా చూడాలని అన్నారు. ప్రతి నెలా పంపిణీ 1 నుండే ప్రారంభం కావాలని, 17 నాటికి పూర్తి చేయాలని అన్నారు. ప్రతి నెలా తహసిల్దార్లు పంపిణీ పై ఎం.డి.యు ఆపరేటర్లతో, వాలింటర్ల తో కోఆర్డి నేషన్ మీటింగ్ జరపాలని, కచ్చితంగా ఏరోజు, ఏసమయం పంపిణీ వివరాలు ప్రజలకు ఒక రోజు ముందే తెపాలని అన్నారు. లబ్దిదారులు ఎక్కువగా కూలీలు ఉంటారని వారికి అనుకూల సమయంలో అందించేవిధంగా చూడాలని అన్నారు. డిసెంబర్ నుండి కేజీ రాగి (మిల్లెట్ల్స్)అందిస్తున్నామని , ఆరోగ్యపరంగా మంచిదని అన్నారు. మనం బియ్యం (సార్టేక్స్)సరఫరా చేస్తున్నామని ఆరోగ్యానికి మంచిదని తెలపాలని , ప్రక్కదోవ పట్టరాదని విజిలెన్స్ నిఘా వుండాలని, తరచూ ఆర్దిఒ లు, డిప్యూటి కలెక్టర్లు, తహసిల్దార్లు, తూనికలు, కొలతుల శాఖ తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఎం.డి.యు ఆపరేటర్లు నిలిచిపోతే రెండు నెలల్లో నియమించాలని, ప్రస్తుతం వాహన మిత్ర కూడా అందిస్తున్నామని , ఆపరేటర్లు ఒక మంచి పని పేదలకు అందిస్తున్న రేషన్ అనే బావన వుండాలని అన్నారు. ఈ సమీక్షలో జెసి పలు సూచనలు చేసారు. గూడూరు ఆర్దిఒ కిరణ్ కుమార్ , పౌరసరఫరాల అధికారి రాజ రఘువీర్ , డి ఎం సివిల్ సప్లె సుమతి, డిటిలు , తహసిల్దార్లు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: