Monday, 27 July 2026 09:50:56 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఆహారపు అలవాటులో మధుమేహ వ్యాధిని , ఊబకాయమును తగ్గించుకోవచ్చు

ఒక్కరోజు అవగాహన కార్యక్రమం

Date : 31 August 2023 07:19 PM Views : 643

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : గురువారం ఎస్వీ వైద్య కళాశాల లో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ జె వి. జగన్నాథ్ దీక్షిత్, ప్రొఫెసర్, సామాజిక వైద్య విభాగం, బి జె. ప్రభుత్వ వైద్య కళాశాల, పూణే మహారాష్ట్ర నుండి గెస్ట్ స్పీకర్ గా రావడం జరిగినది. వైద్య అధ్యాపకులకు, వైద్య విద్యార్థులకు, మరియు వైద్య సిబ్బందికి , ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకున్నట్లయితే మధుమేహ వ్యాధి నుండి ఊబకాయము నుండి కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకుంటామో, అప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి శరీరం సహకరిస్తుందని ఆయన అన్నారు. ముఖ్యముగా కొన్ని వ్యాయామములు, నడక, మరియు పరిశుభ్రమైన ఆహార పదార్థాలను, తీసుకున్నప్పుడే సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండగలము అని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమం దక్షిణ భారతదేశంలో ప్రభుత్వ వైద్య కళాశాలలకు వెళ్లి డాక్టర్ జగన్నాథ్ దీక్షిత్,పూణే , ఆగస్టు నెల 16 నుండి సెప్టెంబర్ 7 వరకు వివిధ ప్రభుత్వ కళాశాల లో అవగాహన కార్యక్రమాలు జరుపుతున్నారు. దక్షిణ భారతదేశంలో మధుమేహము, ఊబకాయము పెరగడం వల్ల ప్రజలు అనారోగ్య పాలు వుతున్నారని, డాక్టర్ దీక్షిత్ పరిశోధనలో తెలిపారు. భారత ప్రభుత్వం తరఫున కొన్ని అవగాహన కార్యక్రమాలు జరిపించడం అవసరం ఉందని అన్నారు . ఆహారపు అలవాట్లు మార్పులు చేసుకొనడం వలన , కొంతవరకు మెరుగైన జీవితాన్ని గడపడానికి ఎంతో దోహదపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని ఇటు వైద్యులకు, వైద్య విద్యార్థులకు మరియు వైద్య సిబ్బందికి . ఇలాంటి అవగాహన కార్యక్రమాలు అప్పుడప్పుడు నడిపినట్లయితే ప్రజలకు మెరుగైన వైద్యం అందించవచ్చునని మధుమేహము, ఊబకాయము లేని భారతదేశాన్ని మనం నిర్మించుకోగలమని ఈ సందర్భంగా రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు , ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక వైద్య విభాగ అధిపతి డాక్టర్ సునీత, డాక్టర్ ఆది నటేష్, వైద్యులు వైద్య విద్యార్థులు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :