Monday, 27 July 2026 07:51:48 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా వేమన విజ్ఞాన కేంద్రం ఘననివాళులు అర్పిస్తోంది.

Date : 14 April 2024 05:11 PM Views : 696

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ఈ సందర్భంగా జరిగిన సభలో ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు ఆకుల మల్లేశ్వరరావు గారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సమాజంలో అనేక అవమానాలు, వివక్షతలను ఎదుర్కొని వాటికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారు.అనేక డిగ్రీలు పొంది ప్రపంచంలోనే ఒక గొప్ప మేధావిగా పేరు ప్రఖ్యాతలు గడించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మేధావి అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకిక తత్వం,సమానత్వం, సౌబ్రాతృత్వాన్ని నేడు కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నారు. వేమనవిజ్ఞానకేంద్రం కార్యదర్శి మల్లారపు నాగార్జున మాట్లాడుతూ కుల వివక్ష, అంటరానితనం అనే అనాగరిక పోకడలు పోవాలని పోరాడాడు. పశువులు త్రాగే చెరువులో దళితులు నీరుతాగితే మైలపడి పోతాయని అగ్రవర్ణాల వారు అడ్డుకుంటే అందులో నీరుతాగే హక్కు కోసం వేలాదిమందితో మహద్ చెరువు పోరాటం చేపట్టి సాధించారు. అనంతరం నడ్డి నారాయణ గారు మాట్లాడుతూ సమాజం వికసించాలంటే చదువు ప్రధానమని అన్నారు.కార్మికుల, మహిళల హక్కుల కోసం అనేక చట్టాలు తెచ్చాడని అన్నారు. ఈ కార్యక్రమంలో వేమన విజ్ఞాన కేంద్రం మరియు జన విజ్ఞాన వేదిక నాయకులు టెంకాయల దామోదరం,సుంకర రెడ్డప్ప,N.ముని లక్ష్మి, ముఖేష్,SA రఫీ,రవి, జి బాలసుబ్రమణ్యం, ఈ ఎస్ కుమార్, కలకట రెడ్డప్ప, శ్రీనివాసులు, జనార్ధన్, గురు ప్రసాద్, జ్ఞాన ప్రసూన, మోహన్ నాయుడు,S. మునిరాజు, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :