Sunday, 26 July 2026 05:41:08 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం, తిరుపతి మరియు వే ఫౌండేషన్, తిరుపతి సంయుక్తంగా చిత్రలేఖన పోటీలకు అపూర్వ స్పందన

Date : 12 August 2023 05:03 PM Views : 802

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : ఆజాదీ కా అమృత్ మహోత్సవం భాగంగా ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం, తిరుపతి మరియు వే ఫౌండేషన్, తిరుపతి సంయుక్తంగా పాఠశాల విద్యార్థులకు భారతదేశం: విజన్ 2047 అనే అంశం మీద చిత్రలేఖన పోటీలను నిర్వహిస్తున్నారు. ఈరోజు, ఆగస్ట్ 12, 2023 ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు 2 విభాగాలకు పోటీలు నిర్వహింపబడినది  చిన్నపిల్లలు : 1-4వ తరగతి విద్యార్థులకు.  జూనియర్స్ : 5 - 7వ తరగతి విద్యార్థులకు. తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి, కడప, అన్నమయ్యకు చెందిన సుమారు 39 పాఠశాలల నుంచి అనేక మంది విద్యార్థులు పోటీలో చురుకుగా పాల్గొన్నారు. రేపు, ఆగస్ట్ 13, 2023 ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సీనియర్స్ విభాగాo, 8వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు పోస్టర్ పెయింటింగ్ పోటీ నిర్వహించబడుతుంది. ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, చిత్రలేఖనను పైన ఇచ్చిన అంశం పై మాత్రమే చేయాలి. వేదిక: ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం, తిరుపతి విజేతలకు బహుమతులు మరియు పార్టిసిపేషన్ సర్టిఫికేట్-లను 15 ఆగస్టు, 2023న మధ్యాహ్నం 3.00 గంటలకు పంపిణీ చేయబడుతుంది.

ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ పురుషోత్తం, వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. పైడి అంకయ్య, రాయలసీమ మిమిక్రీ మ్యాజిక్ అకాడెమీ గౌరవ అధ్యక్షులు డా. డి. విజయ కుమార్, ముని లక్ష్మి,వినయ్ కుమార్, వినోద్ కుమార్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: