Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే 2018లో మేమెంతో మాకంత అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సమైక్య ఏర్పడినది గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలోని* వివిధ విభాగంలో పనిచేస్తున్న బీసీ ఉద్యోగులను ఉపాధ్యాయులని సమైక్యపరిచి వారి యొక్క హక్కుల కోసం మరియు సమాజంలో అత్యధిక శాతం గల బీసీలకు వారి జనాభా అనుగుణంగా రాజ్యాంగ ఫలాలు అందాలని బీసీల జనాభా రాజ్యాంగ రిజర్వేషన్లు పొందాలని బీసీల యొక్క కులగనని జరగాలని బీసీలలో అత్యంత *వెనుకబడిన కులాలకు ఎస్సీ ఎస్టీలు* లాగానే *అట్రాసిటీ చట్టం* అమలుపరిచి రక్షణ కల్పించాలని తదితర డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా బీసీ ఉద్యోగుల సంఘం అభివృద్ధి చెందింది ఇందులో బీసీ వర్గాలకు చెందిన వేలాదిమంది ఉద్యోగులు బీసీఈఎఫ్ లో చేరి బలపరుస్తున్నారు ఆ రకంగా బీసీ ఈ ఎఫ్ అని బలోపేతం* చేయడం కోసం బీసీ ఉద్యోగులని సమైక్యపరిచి ఐకమత్యంగా తమ న్యాయమైన డిమాండ్లు ???? *బీసీల కుల గణన చేపట్టాలని ???? ప్రమోషన్లలో బీసీ ఉద్యోగులకు కోట ????బీసీ ఉద్యోగులను వారి జనసంఖ్యను అనుసరించి కీలకమైన పోస్టుల్లో నియమించాలని తదితర డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సమాఖ్య ప్రతిమ మహాసభ తిరుపతిలో నవంబర్* 5వ తారీఖున ఆఫీసర్ క్లబ్ ప్రాంగణంలో జరప తలపెట్టిన *బీసీఈఎఫ్* *మహాసభ పోస్టర్* ఆవిష్కరణ తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ యు శ్రీహరి గారు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిశ్రీ బట్టా భాస్కర్ యాదవ్ బీసీఈఎఫ్ వ్యవస్థాపకుల్లో ముఖ్యులు టీ గోపాల్ వీర కిరణ్ తులసి రామ్ శ్రీ గిరి శ్రీనివాస్ మండల విద్యాశాఖ అధికారి లింగయ్య బీసీ ఉద్యోగుల సమాఖ్య తిరుపతి జిల్లా అధ్యక్షులు శ్రీ వల్లూరి శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి శ్రీ వెంకీపురం పవన్ కోశాధికారి సునీల్ దత్ ముని కేశవులు గురుమూర్తి విజయకుమార్ డాక్టర్ పెద్ద పాలెం పాపయ్య బీసీ నాయకులు శ్రీ శేఖర్ బాబు జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV