Sunday, 26 July 2026 02:40:26 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఆఖరి మజిలీ కి చోటు ఏది

అలాంటి తాడేపల్లి లో ఇంత వరకు హిందూ స్మశాన వాటిక లేదు

Date : 15 July 2023 06:45 PM Views : 561

Famous TV - ఆంధ్రప్రదేశ్ / గుంటూరు : ఆఖరి మజిలీ కి చోటు ఏది తాడేపల్లి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండే ప్రాంతం అలాంటి తాడేపల్లి లో ఇంత వరకు హిందూ స్మశాన వాటిక లేదు ఎవరైనా మృతి చెందితే రోడ్డు ప్రక్కన దహన సంస్కారాలు నిర్వహించుకోవాల్సి వస్తుంది ఆ రోడ్డు మార్గం లో ప్రయాణించే వారు తీవ్ర అసౌకర్యానికి గురి అవుతున్నారు స్కూల్ నుంచి వెళ్లే చిన్నారులు మృతదేహం ఖననం చేసే సమయం లో చూసి భయపడుతున్నారు దాదాపు లక్ష జనాభా ఉండే తాడేపల్లి కి ఆఖరి మజిలీ లేదు బంకింగ్ హోమ్ కెనాల్ కట్ట పై ఉన్న స్మశాన వాటికలో కేవలం క్రిష్టియన్లు,హిందువులు కొన్ని వర్గాల వారు పూడ్చడానికి వీలు ఉంది కానీ దహన సంస్కారాలు నిర్వహించుకోవడానికి అవకాశం లేదు సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించుకునే వారికి రోడ్డు ప్రక్కనే చేయాల్సిన దుస్థితి ఏర్పంది మంగళగిరి తాడేపల్లి కలిపి నగరపాలక సంస్థ గా ఏర్పాటు అయిన తాడేపల్లి ప్రజలకు దురవస్థ తప్పడం లేదు ఎడతెరిపి లేకుండా వర్షం వేస్తే చితి మంటలు అరిపోతున్నాయి అని దహన సంస్కారాలు నిర్వహించే ఉయ్యాల అంజయ్య తెలిపారు ఇక్కడ కాకపోతే విజయవాడ లోని స్వర్గపురి కి తీసుకెళ్ళాసి రావడం భారం గా మారుతుంది అని అన్నారు లక్ష మంది జనాభా ఉన్న కార్పొరేషన్ అయిన సరే 8 దశాబ్దాలుగా స్మశానం వాటిక లేక రోడ్డు పోరంబోకు స్థలం లో దహన సంస్కారాలు చేసుకుంటున్నాం అని మాకు స్మశానం కేటాయించాలని తాడేపల్లి ప్రజలు కోరుతున్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: