Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలంలోని పందిళ్ళపల్లి గ్రామపంచాయతీ లో నిర్వహిస్తున్న బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో శెట్టిపేట గ్రామ పంచాయతీకి చెందిన కుమార్ రాజు, ఆమినిగుంట గ్రామపంచాయతీ రమేష్ నాయుడు, హరి అనువారు తెలుగుదేశం పార్టీ ని వీడి వైకాపా లో చౌడేపల్లి వైకాపా మండలాధ్యక్షులు నాగభూషణం రెడ్డి,జడ్పిటీసి నడింపల్లి దామోదర్ రాజు ఆద్వర్యం లో చేరడమైనది. వీరికి మండలనాయకులు పూలమాలతో సత్కరించారు.
Admin
Famous TV