Monday, 27 July 2026 09:51:26 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

బోయకొండ పాలక మండలికి ధరఖాస్తు ఆహ్వానం, మొదటి రోజు ఎనిమిది ధరఖాస్తులు

Date : 18 August 2025 07:22 PM Views : 613

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ దేవస్థానం పాలకమండల సభ్యులుగా ధరఖాస్తులు కోరడంతో దేవాదాయ, దర్మాదాయ శాఖ వారు ప్రముఖ దేవస్థానాల పాలక మండళ్ళు ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చారు.నోటిఫికేషన్ ఇచ్చిన ఇరవై రోజులలో పాలక మండలి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.దేవస్థానం వార్షిక ఆదాయాన్ని అనుసరించి పాలక మండలి సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు. బోయకొండ గంగమ్మ దేవస్థానం కు 13 సభ్యులు నియమించడం జరుగుతుంది.బోయకొండ గంగమ్మ దేవస్థానం సభ్యులుగా చౌడేపల్లి మండలం, శెట్టిపేట గ్రామపంచాయతీ కి చెందిన ఎర్రగాని పల్లికి చెందిన ప్రముఖ సేవారత్నా, పారిశ్రామిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాదిరాజు లక్ష్మణరాజు (పతిరాజు)ధరఖాస్తు చేశారు.ఈయనతో పాటుగా చౌడేపల్లి మండలానికి చెందిన భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షులు కడియాల మనోహర్ కూడా ధరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్బంగా కార్యనిర్వాహణాధికారి మరియు ఉప కమీషనర్ ఏకాంబరం మాట్లాడుతూ పాలక మండలి కొరకు మొత్తం ఎనిమిది ధరఖాస్తులు వచ్చాయని, ఆయన తెల్పారు

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :