Sunday, 26 July 2026 05:45:57 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

బలహీనవర్గాల మహిళలకు రక్షణ చట్టం తేవాలి

Date : 25 June 2025 08:38 PM Views : 635

Famous TV - ఆంధ్రప్రదేశ్ / గుంటూరు : ఫేమస్ టీవి న్యూస్: జాతీయ బిసి బహుజన ఫ్రంటు అధ్యక్షులు తాటికొండ నరసింహారావు బడుగు బలహీన వర్గాల మహిళలపై ఆధునిక యుగంలో కూడా దాడులు హత్యలు అత్యాచారయత్నాలు జరుగుతూనే ఉన్నాయని ఇవన్నీటిని అరికట్టాలి అంటే కచ్చితంగా బడుగు బలహీన వర్గాల మహిళలకు ప్రత్యేక రక్షణ చట్టం కావాలని జాతీయ బి సి బహుజన ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు పేర్కొన్నారు. బుధవారం నాడు ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్ రాష్ట్ర కార్యాలయంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ ని కలిసి వినతిపత్రం అందజేయడమైనది. ఈ సందర్భంగా తాటికొండ నరసింహారావు మాట్లాడుతూ కొంతకాలంగాగత ప్రభుత్వం లొ బడుగు బలహీన వర్గాల మహిళలపై దాడులు పెరిగాయని అసమానతలు వివక్షతలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయని బడుగు వర్గాల మహిళలకు ప్రత్యేకమైన రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతో ఉందని తెలిపారు. 33% గా ఉన్నటువంటి మహిళలు రాజకీయంగా సామాజికంగా ఎంతో వెనుకబాటు తనానికి గురవుతున్నారని నామినేటెడ్ పదవుల్లో సైతం బలహీన వర్గాల మహిళలకు ప్రాతినిత్యం కల్పించాలని నరసింహారావు కోరారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ స్పందిస్తూ బలహీనవర్గాల మహిళలకు ప్రాతినిత్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సిఫార్సు తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో తన్నీరు సాంబయ్య వి విజయలక్ష్మి వున్నారు

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :