Famous TV - క్రైమ్ వార్తలు / తిరుపతి : ఏర్పేడు హెచ్.పీ గ్యాస్ సమీపంలో గంజాయి రవాణా జరుగుతుందని సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడి. ???? స్మగ్లింగ్ పాల్పడుతున్న కేరళ రాష్ట్రానికి చెందిన పి. రవిచంద్రన్, నెల్లికల్ మోహనన్ గా గుర్తింపు . గంజాయి స్మగ్లింగ్ లో గతంలో ముగ్గురు పట్టుబడగా మరో ముగ్గురు ఉన్నట్లు వెల్లడి.అనకాపల్లికి చెందిన పవన్, నిరంజన్ , తో పాటు కేరళ రాష్ట్రానికి చెందిన శ్రీజిత్ ప్రమేయం ఉన్నట్లు తేల్చివేసిన పోలీసులు.ప్రత్యేక టీం ఏర్పాటు చేసి గంజాయి రవాణా కు పాల్పడుతున్న వారిని అరెస్టు చేస్తాం.ఏర్పేడు పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో డి.ఎస్.పి భవ్య కిషోర్ వెల్లడి.
Admin
Famous TV