Monday, 27 July 2026 08:56:09 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత

Date : 17 February 2026 07:30 PM Views : 875

Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : అన్నమయ్య జిల్లా మదనపల్లె 8 ఏళ్ల బాలిక రిషిక ప్రియా దారుణ హత్య పై సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఉత్తరాది గీత తీవ్రంగా ఖండించారు.ప్రభుత్వం ఆ కుటంబానికి ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.గంజాయి మత్తులో ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తికి కఠినమైన శిక్ష వేయాలి అని ,మరో సారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా ఇలాంటి వారికి చట్టంలో కఠిన చర్యలు ఉండేలా సవరణలు తీసుకొని రావాలి అని ఆవేదన వ్యక్తం చేశారు.ఆడపిల్ల రక్షణ కోసం తల తీసేసే చట్టాలు తీసుకోస్తాం అన్న నాయకులు ప్రస్తుతం ఏమయ్యారని ప్రశ్నించారు.గంజాయి, బెల్టుషాపులు అధికం అవటం వళ్లనే రాష్టంలో మహిళల పైన అఘాయిత్యాలు చేస్తున్నారని.ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి వాళ్ళను, మానవ మృగాలను నడిరోడ్డు పై శిక్షించాలని, ఇటువంటి మానవ మృగాలను నడిరోడ్డు పై శిక్షించడం వలన ఇంకోక్కసారి ఇటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళు భయపడి చావాలని అన్నారు. ఇటువంటి సంఘటన ల పై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేసి వారం, పదిరోజులలో నిందితుని భహిరంగంగా ఉరితీయాలని సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు ఉత్తరాది గీతహరిప్రసాద్ అన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: