Sunday, 26 July 2026 06:58:06 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఇంటి పట్టాలు తీసిస్తామంటూ లక్షలు వసూలు చేసి పారిపోయిన విఆర్వో మీరెప్పుడిచ్చారు,

Date : 15 December 2025 09:12 PM Views : 468

Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : చిత్తూరు ఫేమస్ న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలంలో పనిచేసిన విఆర్ఓ ఇంటి పట్టాలు ఇప్పిస్తామంటూ వసూలు చేసి పారిపోయిన వైనం, ప్రస్తుతము చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం చలమంగళం గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న ఈశ్వరయ్య, గతం లో చౌడేపల్లి మండలం, దిగువపల్లి గ్రామ పంచాయతీ విఆర్ ఓ గా విధులు నిర్వహిస్తూ ప్రజల వద్ద ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ లో ఇంటి పట్టాలు ఇస్తామని ముగ్గురు మహిళలను నమ్మించి వారి వద్ద నుండి సుమారు మూడులక్షలు వసూలు చేశాడని వారు వాపోయారు.అంతే కాకుండా చాలా మంది దగ్గర పట్టా మార్పిడి చేస్తామని, పాసుపుస్తకాలు చేయిస్తామని,వన్ బి చేయిస్తామని లక్షల్లో వసూలు చేసినట్లు తెలుస్తుంది.ఈ విషయం పైన ఎన్నోసార్లు పెద్దపంజాణి మండలం తాహాశిల్దార్ కార్యాలయం వద్దకు వెళ్ళి మహిళలు అతన్ని అడుగగా,అన్నీ అయిపోయాయి, ఇక తాహాశిల్దార్ సంతకాలు మాత్రమే పెండింగ్ ఉన్నాయంటూ నమ్మబలికి గతం లో ప్రస్తుత పెద్దపంజాణి లో పనిచేస్తున్నటువంటి తాహాశిల్దార్ గతం లో చౌడేపల్లిలో పనిచేశారు. కాబట్టి అతని వద్ద సంతకాలు చేయిస్తానని మళ్ళీ డబ్బులు వసూలు చేశాడు.ఇతని బాదితులు చౌడేపల్లి మండలం లో సుమారు ఇరవై నుండి ముప్పై మందికి పైనే ఉన్నారు.ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్దామంటే ఈ రోజు అయిపోయింది,అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు.ప్రస్తుతం గట్టిగా అడుగ్గా నీ దిక్కున్న చోట చెప్పుకో అంటున్నారని బాదితులు తెలియజేశారు. ఇటువంటి గ్రామ రెవిన్యూ అధికారి వలన రెవిన్యూ వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందని, వెంటనే సదలు విఆర్ఓ ఈశ్వరయ్యను విధుల నుండి శాశ్వతంగా తొలగించి, బాదితుల వద్ద తీసుకున్న డబ్బులు అతని పియఫ్ నుండి జమ చేయాలని వారు కోరడమైనది.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: