Monday, 27 July 2026 09:52:25 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

అంబల పూజా మహోత్సవం

Date : 10 November 2024 08:53 PM Views : 1024

Famous TV - భక్తి / తిరుపతి : Nov 10 ఆదివారం అంబలపూజ నిర్వహిస్తున్న అయ్యప్ప దీక్ష భక్తులు రిపోర్టర్ గురుస్వామి పనపా కం శ్రీ బాలాజీ (తిరుపతి) జిల్లా చంద్రగిరి మండలం, పన పా కం గ్రామం లో వెలిసిన శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవాలయం ప్రాంగణం లో ఆదివారం రాత్రి 8.00 గంటలకు అయ్యప్ప దీక్ష బాగంగా అయ్యప్ప భక్తులు అతి వైభవంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. కార్తీక మాసం లో అయ్యప్ప భక్తులు భక్తి శ్రద్ధలతో మండలం రోజులు దీక్షా చేసి ఇరుముడినీ చెల్లిస్తారు. అయ్యప్ప దీక్ష చేయడం వల్ల అనేక కోరికలు నెరవేరుతాయని భక్తులకు గురుస్వామి తెలియ చేశారు.

G. GURUSWAMY

Reporter

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :