Famous TV - భక్తి / తిరుపతి : పంజాబ్లోని ట్రైడెంట్ గ్రూప్కు చెందిన రాజిందర్ గుప్తా ఆదివారం టీటీడీకి ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్కు రూ.21 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఆ మేరకు దాత చెక్కును టిటిడి అదనపు కార్యనిర్వహణాధికారి సి వెంకయ్య చౌదరికి తిరుమలలోని వారి క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
Admin
Famous TV