Monday, 27 July 2026 08:55:08 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

దేవస్థానం లో సేవా టికెట్ కౌంటర్ ప్రారంభం

Date : 23 January 2026 07:30 PM Views : 683

Famous TV - భక్తి / తిరుపతి : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండల కేంద్రంలో గల అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి వారి దేవస్థానం నందు అర్చన, అభిషేకం,వాహన పూజ, అఖండ దీపారాధన వంటి పూజలకు కౌంటర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఈఓ రమణ మాట్లాడుతూ దేవాదాయ, దర్మాదాయ కమీషనర్ నుండి పలు రకాల సేవా టికెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు. అర్చనకు పదిరూపాయలు, అభిషేకం కు వందరూపాయలు, అఖండ ధిపారాధన కు పదకొండు రోజులైతే ఏడువందలు, ఇరవై ఒక రోజులకు పదకొండు వందలు, నలబైనాలుగు రోజులకు రెండువేలా రెడువందలు, రుద్రాభిషేకం కు ఐదు వందలు,అలాగే వాహన పూజ ద్విచక్ర వాహనం కు నూటయాబై రూపాయలు, నాలుగు చక్రాల వాహనం కు రెండు వందల యాబై రూపాయలుగా నిర్ణయించారు. ఇవ్వన్ని శుక్రవారం నుండినే అమలు పరచడం జరుగుతుందని ఆయన తెలిపారు.ఐతే ప్రధాన అర్చకులు మాట్లాడుతూ దేవాదాయ,దర్మాదాయ శాఖ వారు ఆలయం లో అర్చకత్వం నిర్వహిస్తున్న వేదపండితులకు తగిన జీవన బృతి కల్పించాలని, అలాగే దేవస్థానానికి సంబంధించిన భూములు అన్యాక్రాంతం అయ్యాయని,వాటిని దేవస్థానం అప్పగిస్తే మేము వాటిని సాగుచేసుకోవడమో, లేక కౌలుకు ఇవ్వడమో చేసి, మా కుటుంబ పోషణ చేసుకుఃటామని, దీని పై దృష్టిసారించాలని వారు తెలియజేశారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :