Famous TV - భక్తి / తిరుపతి : శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తనయుడు MP శ్రీకాంత్ సిండే గారు. ముందుగా వారికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం అనంతరం ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. వారితోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ సౌరవ్, మరియు సీఎం రమేష్ తమ్ముడు రాజేష్ దంపతులు పాల్గొన్నారు. అలాగే శ్రీకాళహస్తికే ప్రఖ్యాతి దగ్గర కలంకారి కండువాను కప్పి స్వామి వారి ప్రతిమను అందజేశారు.
Admin
Famous TV