Sunday, 26 July 2026 03:29:28 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఘనంగా పేటమిట్ట కోదండరామ స్వామి దేవస్థానం నందు మండల పూజా కార్యక్రమాలు

Date : 27 March 2024 06:19 PM Views : 722

Famous TV - భక్తి / : పూతలపట్టు,పేటమిట్ట,27-03-2024: అమరరాజ సంస్థల అధినేత డాక్టర్ శ్రీ గల్లా రామచంద్ర నాయుడు గారు తమ స్వగ్రామమునందు శ్రీ కోదండరామ స్వామి వారి దేవస్థానాన్ని నూతనంగా నిర్మించి,గత ఫిబ్రవరి నెల13,14,15వ తేదీ లలో స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్వామి వారి విగ్రహ ప్రతిష్ట జరిగిన 41 రోజులకు గాను నిన్న మరియు ఈరోజు పేటమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి దేవస్థానం నందు మండల పూజను ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా నిన్న 26-03-2024 మంగళవారం నాడు ఉదయం 10:00 గంటలకు అంకురార్పణ, కలశ స్థాపన, కంకణ ధారణ, వాస్తు హోమం వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈరోజు 27-03-2024 బుధవారం నాడు ఉదయం 7:00గంటలకు నుంచి కలశారాధన, నిత్య పూజ మహోత్సవాలు, మూర్తి హోమములు ,శక్తి హోమం,పూర్ణాహుతి పుణ్యతీర్థా పంచామృత అభిషేకం వంటి పూజా కార్యక్రమాలను శ్రీమతి గల్లా అరుణ కుమారి గారు, శ్రీ గల్లా రామచంద్ర నాయుడు గారి చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నభక్తులకు దాదాపు 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామి వారి సేవలో శ్రీ మతి గల్లా అరుణ కుమారి గారు, శ్రీ గల్లా రామచంద్ర నాయుడు గారు, గల్లా పద్మావతి, గౌరనేని రమాదేవి, ప్రముఖ రచయితలు నామిని సుబ్రహ్మణ్యం,సాకం నాగరాజు,నాయకులు బడి సుధ యాదవ్, బాలకృష్ణారెడ్డి, గల్లా రాధాకృష్ణ సర్పంచ్, ట్రస్ట్ సెక్రటరీ గల్లా రాజశేఖర్, ట్రెజరర్ గల్లా రామానాయుడు, సభ్యులు భానుమూర్తి నాయుడు, ఇతర ట్రస్ట్ సభ్యులు, పేటమిట్ట మరియు సమీప గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: