Famous TV - భక్తి / తిరుపతి : టీటీడీ ఛైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో కరుణాకర్ రెడ్డి ని నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. గతంలోనూ 2006-08 మధ్య టీటీడీ ఛైర్మన్ గా భూమన బాధ్యతలు నిర్వహించారు.
Admin
Famous TV