Sunday, 26 July 2026 06:20:19 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

పర్యావరణ పరిరక్షణ కృషి చేద్దాం - బ్రహ్మానంద చారి

Date : 11 September 2024 01:26 PM Views : 699

Famous TV - సామాజిక సేవ / : బనగానపల్లె మండలం చెరుపల్లె ఉర్దూ పాఠశాల యందు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తమండలి సహకారంతో శ్రీ జె కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మాందచారి ఆధ్వర్యంలో విద్యార్థులకు రాత పుస్తకాలు పెన్నులు పంపిణీ పర్యావరణ పరిరక్షణ కృషి చేద్దాం అనే అంశంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా సదస్సును ఉద్దేశించి బ్రహ్మాండచారి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు సమిష్టిగా కృషి చేయాలని పర్యావరణ పరిరక్షణకు కృషి చేయకపోతే అనేక అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటికే వాతావరణ మార్పులు వలన అనేక నష్టాలు జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు చెట్లను నాటి సంరక్షించాలని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరారు ప్రతి విద్యావంతుడు తన వంతు బాధ్యతగా పది చెట్లనైన నాటి సంరక్షించాలని బ్రహ్మాండచారి విజ్ఞప్తి చేశారు పాఠశాల హెచ్ఎం ఎన్ నౌ షాద్ బేగం మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థులకు రాత పుస్తకాలు పెన్నులు పంపిణీ చేసిన వీరబ్రహ్మేంద్రస్వామి భక్తమండలికి కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వం కల్పించే సదుపాయాలు వివరించారు పాఠశాల చైర్మన్ ఆశా బేగం మహమ్మద్ హుస్సేన్ మహేంద్ర విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు అనంతరం పాఠశాలలోని విద్యార్థులకు రాత పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: