Monday, 27 July 2026 08:55:33 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఓటు వజ్రాయుధం తో సమానం బ్రహ్మానంద చారి

Date : 08 March 2024 01:08 PM Views : 526

Famous TV - సామాజిక సేవ / కర్నూలు : బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో ఓటు యొక్క విశిష్టత అంబేద్కర్ విశిష్టతపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా చిత్రపటానికి పూలమాల వేసిన బ్రహ్మానంద చారి అనంతరం సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ ఓటు వజ్రాయుధంతో సమానమని ప్రతి ఒక్కరు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మీకు నచ్చిన నాయకున్ని వెన్నుకునే అవకాశం రాజ్యాంగం కల్పించిందని అన్నారు ఎన్నికల సంఘం వారు కూడా వృద్ధులకు వికలాంగులకు రోగస్తులకు ఓటింగ్ కోసం ప్రత్యేక అవకాశం కల్పించింది అన్నారు దేశంలో అక్కడక్కడ 20 శాతం మంది ఓటు హక్కులో పాల్గొనక పోవడం బాధాకరమని ఒక్క ఓటుతోనే విజయ అవకాశాలు తార్మారా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బ్రహ్మానంద చారి కోరారు అంబేద్కర్ ఆకాశంలో ధ్రువతారన్నారు ఈ కార్యక్రమంలో పూజారి శ్రీనివాసులు తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు రాజు సుధాకర్ గౌడ్ సహదేవుడు గ్రామస్తులు పాల్గొన్నారు అనంతరం ఓటు హక్కు వినియోగిస్తామని బ్రహ్మానంద చారి ప్రతిజ్ఞ చేయించడం జరిగినది.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :