Sunday, 26 July 2026 03:23:31 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

పుస్తకం అందరికీ మంచి నేస్తం బ్రహ్మానంద చారి

Date : 01 December 2023 12:58 PM Views : 616

Famous TV - సామాజిక సేవ / : బనగానపల్లె మండలం రామకృష్ణాపురం ప్రాథమిక ఉన్నత పాఠశాల యందు శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో పాఠశాలలోని 185 మంది విద్యార్థులకు వివిధ రకములైన పుస్తకాల పంపిణీ పుస్తకం విశిష్టత విద్యా విశిష్టత పై సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా ఈ సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ పుస్తకం అమ్మలా లాలిస్తుందని నాన్నల ఆదుకుంటుందని ఒంటరితనంలో స్నేహితుల తోడు ఉంటుందని ఈరోజు కూడా రామాయణం ఖురాన్ బైబిల్ పుస్తకం రూపంలో ఉండడం పుస్తకం యొక్క గొప్పతనం అని పుస్తకం విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎంతో ఉపయోగపడుతుందని అటువంటి పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని బ్రహ్మానంద చారి విజ్ఞప్తి చేశారు పాఠశాల హెచ్ఎం డి హుస్సేన్ మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థులకు 185 మందికి వివిధ రకాలైన పుస్తకాలు ఇచ్చిన బ్రహ్మానందచారికి కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థిని వివరించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎంటి హుస్సేన్ ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు అనంతరం విద్యార్థుల పుస్తకాలు పంపిణీ చేశారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: