Famous TV - సామాజిక సేవ / తిరుపతి : గత 25 సంవత్సరాలుగా సేవ నిర్వహిస్తున్న తిరుపతికి చెందిన సాకం కృష్ణ మూర్తి కి గౌరవ డాక్టరేట్ లభించింది. కర్ణాటక రాష్ట్రం హోసూర్ లో జరిగిన కార్యక్రమంలో ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు ఆయన సేవలను గుర్తించి డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.
Admin
Famous TV