Sunday, 26 July 2026 04:01:44 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

రిజర్వేషన్ల పితామహుడు చత్రపతి సాహు మహారాజ్

కె.ఎన్. ఈశ్వర్ బి.ఎస్.పి. రాష్ట్ర ప్రధానకార్యదర్శి

Date : 26 June 2023 06:34 PM Views : 405

Famous TV - తెలంగాణ / : చత్రపతి శివాజీ మహారాజు ముని మనవడు అయినటువంటి చత్రపతి సాహు మహారాజ్ 149వ జయంతిని బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ అందోల్ నియోజకవర్గ కేంద్రంలోని జోగిపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన కరణం నాయిని ఈశ్వర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఈ దేశంలో బహుజన కులాలకు వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు తీసుకొచ్చినటువంటి ఘనుడు సాహు మహారాజ్ గారిని కొనియాడుతూ, పాలన అధ్యక్షుడు కి ఉండవలసిన దృక్పథాన్ని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాహూ మహారాజును చూసి నేర్చుకోవాలి అన్నారు. పాలకులంటే ప్రజా సంక్షేమమే జీవిత ఆశయంగా బతకడం కేవలం అది సాహు మహారాజుకు మాత్రమే చెల్లిందని, ఇలాంటి మహనీయుల ఆశయ సాధన కోసం ఈ దేశంలో కేవలం బహుజన సమాజ్ పార్టీ మాత్రమే కృషి చేస్తుందని రాబోయే బహుజన రాజ్యంలో మహనీయుల ఆశయాలను ఆచరణలు పెట్టడమే మా పార్టీ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ బి ఎస్ పి జిల్లా అధ్యక్షులు నటరాజ్, జిల్లా కోశాధికారి జనార్ధన్, అందోల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ లు డా.ముప్పారం ప్రకాశం, ఎండి.చాంద్ పాషా, అధ్యక్షులు పల్లె కుమార్ గౌడ్, నాయకులు పద్మారావు, ప్రేమ్, కిషన్, ప్రశంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :