Sunday, 26 July 2026 01:38:53 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

మీ అమృత గానానికి మరణం లేదు..

వర్థంతి నాడు ఎస్పీ బాలును స్మరించుకుంటున్న ఫేమస్ టివి

Date : 25 September 2023 07:28 AM Views : 1377

Famous TV - సినిమా / : మనుషులకు మరణం ఉంటుంది. కళాకారులు మరణించినా చిరంజీవులే.లెజెండరీ సింగర్ SP బాలసుబ్రహ్మణ్యం తన జీవిత ప్రయాణం నుంచి సెలవు తీసుకుని భువి నుంచి దివికి వెళ్లి నేటికి ఒక సంవత్సరం అయ్యింది. బాలు మూడవ వర్ధంతి సందర్భంగా. సినీ సంగీత అభిమానులు, బాలు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక నివాళులర్పిస్తున్నారు. బాలుని జ్ఞాపకం చేసుకుంటూ.ఆయన పాడిన పాటల్లో తమకు ఇష్టమైనవాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఎస్పీబీ కోవిడ్ -19 తో పోరాడి సెప్టెంబర్ 25 2020 న మరణించారు.చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆగష్టు 2020 లో బాలసుబ్రమణ్యంకు కోవిడ్ -19 ఉన్నట్లు నిర్ధారణ అయింది. వెంటనే చికిత్స నిమిత్తం ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స లో కరోనావైరస్ నెగటివ్ పరీక్షించినప్పటికీ. ఊపిరితిత్తులపై ప్రభావం చూపించింది. చివరకు బాలు ఊపిరితిత్తుల వైఫల్యంతో మరణించారు. ఈరోజు సెప్టెంబర్ 25, మూడవ వర్ధంతి సందర్భంగా ఆయన పాటలు ట్రెండ్ అవుతున్నారు. ఆయన పాడిన పాలు హల్ చల్ చేస్తున్నాయి. పాటకు అంతం లేదు. ఇది మనతో ఎప్పటికీ ప్రయాణిస్తుంది.. మీరు భౌతికంగా మాత్రమే మమ్మల్ని విడిచి వెళ్లారు. మీ అమర స్వరం కాదు అంటూ అభిమానులు బాలుని జ్ఞాపకం చేసుకుంటున్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: